వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి రేషన్ దుకాణం ద్వారా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

