వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి డిప్యూటీ MPDO చంద్రమౌళి శనివారం మండలంలోని కోమటిపల్లి, చింతాడ పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నూతన ఓటువకోసం యువ ఓటర్ల నుండి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేయాలని BLO లకు ఆదేశాలు జారీ చేసారు.
Comments
Loading comments...

