Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన మండల కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
madhu Aug 26, 2026 5:10 PM ములుగుGeneral
నూతన మండల కమిటీ ఎన్నిక - Udayam
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండలంలో MRPS, MSP నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. MRPS అధ్యక్షుడిగా చిట్యాల నరేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా తిప్పనపల్లి నవీన్, ఉపాధ్యక్షుడిగా వాసంపల్లి నిశాంత్ ఎన్నికయ్యారు. MSP అధ్యక్షుడిగా వాసంపల్లి నితిన్, అధికార ప్రతినిధిగా వాసంపల్లి కృష్ణను ఎన్నుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని చాతళ్ల రమేష్ మాదిగ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...