వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని నూతన చేయూత పెన్షన్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ధర్పల్లి మండలంలో మొత్తం 616 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ కార్యాలయం వెల్లడించింది. వీటిలో వితంతు పెన్షన్లకు 269, ఒంటరి మహిళలకు 82, దివ్యాంగుల విభాగంలో 166, చేనేత/తాటి తదితర వృత్తుల విభాగంలో 99 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు
17.09.2026 నుంచి నూతన చేయూత పెన్షన్ ప్రక్రియ ఉంటుందని అధికారులకు
Comments
Loading comments...

