వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య మరియు అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ను సర్పవరం పోలీసులు విచారించారు.
న్యాయవాది సమక్షంలో సుమారు 60 ప్రశ్నలు సంధించగా, చాలా ప్రశ్నలకు నిందితుడు మౌనం వహించడంతో పాటు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

