వార్తలకు తిరిగి వెళ్లండి

పెంపుడు జంతువుల పరిరక్షణ ఎంతో కీలకమని ప్రముఖ నటి రష్మీ గౌతమ్ పేర్కొంటూ, శ్రీనగర్ కాలనీలో 'ది ఎనిమల్ ప్లేస్' వెటర్నరీ క్లినిక్ను ప్రారంభించారు.
ఈ క్లినిక్లో పెంపుడు జంతువుల కోసం అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు డాక్టర్ సలీం మస్కటీ, డాక్టర్ మార్షా గాబ్రియేల్ తెలిపారు.
Comments
Loading comments...

