Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Jul 30, 2026 6:24 AM మన్యం జిల్లాఆంధ్రప్రదేశ్
నేడు 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గురువారమే పంపిణీ చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, మన్యం జిల్లాల కోసం ప్రభుత్వం రూ.514.42 కోట్లు విడుదల చేసింది.

Comments

G
Loading comments...