Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.75 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 12:11 PM పల్నాడుGeneral
రూ.1.75 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.1.75 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదివారం శంకుస్థాపన చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...