Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్‌పల్లిలో దివ్యాంగుడికి ఛార్జింగ్ సైకిల్ అందజేత

Follow Udayam on Google
RR REDDY Sep 18, 2026 3:52 PM నిజామాబాద్General
నర్సింగ్‌పల్లిలో దివ్యాంగుడికి ఛార్జింగ్ సైకిల్ అందజేత - Udayam
సిరికొండ మండలం నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన మాద నర్సింగ్‌రావుకు ప్రభుత్వం మంజూరు చేసిన ఛార్జింగ్ సైకిల్‌ను గ్రామ సర్పంచ్ తెడ్డు సుగుణ రాజేశ్వర్ అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కృషితో ఈ సైకిల్ మంజూరైనట్లు తెలిపారు. లబ్ధిదారుడు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...