Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం - సఖినేటిపల్లి మధ్య వశిష్ట వారధికి లైన్ క్లియర్

Follow Udayam on Google
Dorababu M Sep 20, 2026 2:09 PM పశ్చిమగోదావరిGeneral
నరసాపురం - సఖినేటిపల్లి మధ్య వశిష్ట వారధికి లైన్ క్లియర్ - Udayam
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన ‘వశిష్ట వారధి’ నిర్మాణానికి మార్గం సుగమమైంది. నరసాపురం - సఖినేటిపల్లి (రాజుల్లంక - రామేశ్వరం) మధ్య రూ.580 కోట్ల అంచనాతో టెండర్లు ఖరారయ్యాయి. NH-216 బైపాస్ ద్వారా 21 కి.మీ రోడ్డు నిర్మించనున్నారు. ఇప్పటికే భూసేకరణ పూర్తి కావడంతో కొద్ది నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...