వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండలం శివాజీనగర్లో గతంలో ప్రభుత్వ పాఠశాల నిర్వహించిన స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారని సీపీఐ(ఎం-ఎల్) మాస్లైన్ టౌన్ నాయకుడు పృథ్వీరాజ్ తెలిపారు. పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇరుకైన రహదారుల వల్ల ట్రాఫిక్, పార్కింగ్తో పాటు అంబులెన్స్, అగ్నిమాపక వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

