Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NRIలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: రేవంత్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 9:41 PM హైదరాబాద్General
NRIలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: రేవంత్ - Udayam
లండన్‌లో తెలుగు ప్రవాసులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్‌కు బలమైన ప్రతినిధులు, అంబాసిడర్లుగా ప్రవాసులు నిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ప్రపంచ ఆర్థిక, ఆవిష్కరణ శక్తిగా తీర్చిదిద్దే ప్రయాణంలో ప్రవాసులు చురుకుగా భాగస్వాములు కావాలని కోరారు.

Comments

G
Loading comments...