వార్తలకు తిరిగి వెళ్లండి
రోజాకు పోలీసుల నోటీసులు

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ఆర్కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆమెకు నోటీసులు అందజేశారు.
ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ చర్యలను వైఎస్సార్సీపీ కక్షసాధింపు రాజకీయంగా అభివర్ణించగా, పోలీసులు విచారణలో భాగంగానే నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Loading comments...