వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా కట్టంగూరు మండలంలో 8,182 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మండలంలో మొత్తం 35,624 మంది ఓటర్లు ఉండగా, 4,051 మందికి నోటీసులు అందాయి. 514 మంది విచారణకు హాజరుకాలేదు.
ఓటరు జాబితాలో తప్పులు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా అధికారులు వివరాలను పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

