వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడు షేక్ సాధిక్ఖాన్పై కీలక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సౌజన్యను ప్రైవేటు వీడియోలు, సంభాషణలతో బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి మృతిలోనూ సాధిక్ పాత్రపై కేసు నమోదుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మేరఠ్లో పట్టుబడిన అతడికి కాకినాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Comments
Loading comments...

