వార్తలకు తిరిగి వెళ్లండి

నాగ్పూర్ గోధని నీటిశుద్ధి కేంద్రంలో క్లోరిన్ గ్యాస్ లీకై 56 మంది ఆస్పత్రిపాలయ్యారు. వారిలో ఎనిమిది మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
లీకైన 900 కిలోల సామర్థ్యమున్న సిలిండర్ను నీటిలో ముంచి ప్రమాదాన్ని అదుపు చేశారు. 11 మంది డిశ్చార్జి కాగా, 45 మంది చికిత్స పొందుతున్నారు. 200 మీటర్ల పరిధిలోని ప్రజలను ఖాళీ చేయించారు.
Comments
Loading comments...

