వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకుని ప్రతి స్థానంలో వైసీపీ పోటీలో ఉండాలని వైసీపీ అధినేత జగన్ సూచించారు. పులివెందులలో పార్టీ నేతలతో జరిగిన భేటీలో ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని చెప్పారు.
అధికారాన్ని, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే ధైర్యంగా ఎదుర్కోవాలని, భయపడాల్సిన అవసరం లేదని జగన్ భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన మేలును ప్రజలకు గుర్తు చేయాలని జగన్ సూచించ
Comments
Loading comments...

