వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్బాబుతో తదుపరి సినిమా చేయనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. మహేశ్పై తనకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని, పుకార్లను నమ్మొద్దని ఎక్స్లో కోరారు.
మహేశ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’లో నటిస్తున్నాడు. గతంలో మహేశ్-అనిల్ కాంబోలో ‘సరిలేరు నీకెవ్వరు’ వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

