వార్తలకు తిరిగి వెళ్లండి

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు తిరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించేలా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని కేంద్రాన్ని సూచించింది.
మోటార్ వాహనాల చట్ట నిబంధనలు అమలు కావడం లేదని ధర్మాసనం పేర్కొంది. దేశ రహదారులపై సగానికిపైగా వాహనాలకు బీమా లేకపోవడం తీవ్ర ఆందోళనకరమని తెలిపింది.
Comments
Loading comments...
