Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సంక్షేమంలో రాజీ లేదు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 11, 2026 12:30 PM హన్మకొండ తెలంగాణ
రైతుల సంక్షేమంలో రాజీ లేదు - Udayam
రైతుల సంక్షేమంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కాళోజీ కళాక్షేత్రంలో జరిగిన రైతు మేళాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు జమ చేసిందన్నారు. 'భూభారతి' సర్వేతో పూర్తి న్యాయం జరుగుతుందని, అధికారుల సూచనలతో పంటలు సాగు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...