వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లాలో NMMS ఫలితాల్లో ఎంపికైన విద్యార్థులు స్కాలర్షిప్ పొందేందుకు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలని డీఈఓ బ్రహ్మజీరావు తెలిపారు. ఖాతా లేనివారు కొత్త ఖాతా తెరిచి ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని సూచించారు.
మెరిట్ కార్డు వివరాలు ఆధార్తో సరిపోలేలా చూసుకోవాలని తెలిపారు. వివరాల్లో తప్పులుంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

