Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NMMS రెన్యూవల్ చేసుకోవాలి :DEO

Follow Udayam on Google
RAGHU Aug 04, 2026 9:29 AM శ్రీకాకుళంGeneral
NMMS రెన్యూవల్ చేసుకోవాలి :DEO - Udayam
శ్రీకాకుళం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పొందుతున్న విద్యార్థులు ఈ నెల 31లోగా రెన్యూవల్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 నుంచి 2024 వరకు ఎంపికైన టెన్త్, ఇంటర్మీడియట్ ప్రధమ,ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో https://www.scholarships.gov.in⁠ వెబ్‌సైట్‌లో నమోదు పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...