వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్: జిల్లా పోలీసు కార్యాలయంలో నలుగురు పోలీసు అధికారులు పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
శ్యామ్సుందర్, యాసిన్, మద్దలేటి, శ్రీనివాసులు 35 నుంచి 42 ఏళ్లపాటు సేవలందించారని, వారి సేవలు అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

