వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నల్లమలసాగర్ జలాశయాన్ని చూసేందుకు శని, ఆదివారాల్లో భారీగా సందర్శకులు తరలివచ్చారు. రెండు రోజుల్లో 5,700 కార్లు, 12,450 బైక్లు కొండపైకి వెళ్లినట్లు సమాచారం.
సరైన రహదారి సౌకర్యం లేకపోయినా ప్రజలు జలాశయాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పర్యాటక ఆసక్తి పెరిగిందని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

