వార్తలకు తిరిగి వెళ్లండి
గుమ్మలక్ష్మీపురం (M) రేగిడి పీహెచ్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలంటూ నల్ల రిబ్బన్లు ధరించి మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
రెగ్యులైజేషన్ పూర్తయ్యే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% వేతనం ఇవ్వాలని, విధి నిర్వహణలో మృతి చెందిన కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు.
Comments
Loading comments...

