Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర ధరలు తగ్గించాలి: సిపిఎం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 04, 2026 1:48 PM విశాఖపట్నంGeneral
నిత్యావసర ధరలు తగ్గించాలి: సిపిఎం - Udayam
విశాఖ నిత్యావసర వస్తువుల పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై నిత్యావసర ధరల భారాన్ని మోపుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...