వార్తలకు తిరిగి వెళ్లండి

కేర్గివర్ల సాధికారత కోసం ‘రీ ఇమాజినింగ్ కేర్: విక్సిత్ భారత్@2047’ పేరుతో నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. సమగ్ర సంరక్షణ వ్యవస్థతో భారత్ను నైపుణ్య కేర్గివర్ల కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించింది.
కేర్గివింగ్ను సమ్మిళిత వృద్ధికి కీలక రంగంగా అభివర్ణించింది. ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి, సభ్యుడు డాక్టర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు.
Comments
Loading comments...
