వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ఐటీ వరంగల్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని రుతుజా పాటిల్కు సీఎస్ఐఆర్ ఫారిన్ ట్రావెల్ గ్రాంట్ లభించింది. జర్మనీలో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే నెట్-జీరో-ఫ్యూచర్ కాన్ఫరెన్స్-2026లో పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు.
ప్రొ. వసుధ పర్యవేక్షణలో రుతుజా పాటిల్ పరిశోధన కొనసాగిస్తోంది. గ్రాంట్ లభించడంపై ఎన్ఐటీ యాజమాన్యం, అధ్యాపకులు, సహ విద్యార్థులు ఆమెను అభినందించారు.
Comments
Loading comments...

