వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి (హెచ్) గ్రామంలో జాదవ్ సంజీవ్ (44) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవ్ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు.
ఎలాంటి పని చేయకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రామారావు పటేల్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

