Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో వినాయక ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకుందాం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 6:25 PM నిర్మల్General
నిర్మల్ లో వినాయక ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకుందాం - Udayam
రానున్న వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రానున్న వినాయక ఉత్సవాల నిర్వహణపై పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని మతాల పండుగలు సహోదర భావంతో, కలిసి మెలసి జరుపుకోవాలన్నారు.

Comments

G
Loading comments...