వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్లకే గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షంలో పిడుగు పడి ఆరు గేదెలు మృతి చెందాయి.
సిద్దులకుంట రోడ్డులో ఉన్న పశువుల మందలో ఉన్న ఈ గేదెలపై పిడుగు పడడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాయి. భారీ శబ్దంతో పిడుగు పడడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. మందలో ఉన్న బర్లు భయంతో పరుగులు తీశాయని ప్రత్యక్ష శాశ్వతం తెలిపారు.
Comments
Loading comments...

