Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో అధ్వానం గా రోడ్లు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 21, 2026 12:40 AM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో అధ్వానం గా రోడ్లు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో ఉన్న రోడ్లు కురుస్తున్న వర్షాలకు పూర్తిగా పాడవడంతో వాహనాచోదకుల, పాదచారులు నిత్యం నరకయాతన పడుతున్నామన్నారు. ఇంద్రానగర్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్, మహాత్మా గాంధీ ప్రధాన కూరగాయల మార్కెట్, అంబేద్కర్ చౌక్, పింజారి గుట్ట, బుధవార్ పేట జంక్షన్ లలో రోడ్లపై అడగడుగునా గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని అన్నారు. మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరారు.

Comments

G
Loading comments...