Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ డిజిటల్ విధానం ద్వారా ఆన్ లైన్ లోనే విద్యుత్ చార్జీల చెల్లింపులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 6:45 PM నిర్మల్General
నిర్మల్ డిజిటల్ విధానం ద్వారా ఆన్ లైన్ లోనే విద్యుత్ చార్జీల చెల్లింపులు - Udayam
విద్యుత్ వినియోగదారుల సర్వీస్ ఛార్జీలను ఇకనుండి డిజిటల్ విధానంతో చెల్లించుకోవచ్చునని నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ సుపరింటెంట్ ఇంజనీర్ అల్జాపూర్ రమేష్ పేర్కొన్నారు. అనవసర అపరాధ రుసుంలు ఉండవని చెప్పారు. ఆన్లైన్ చెల్లింపులతో ఇటు వినియోగదారులకు అటు తమ ఉద్యోగులు సిబ్బందికి సులభతరంగా ఉంటుందని పేర్కొన్నారు. శాఖ పరమ యాప్ ద్వారా తమ బిల్లులను చెల్లించుకోవచ్చునని తెలిపారు.

Comments

G
Loading comments...