వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ డాక్టర్కు రాష్ట్రస్థాయి ఎక్సలెన్సీ పురస్కారం..

నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఫెర్టిలిటీ వైద్యురాలు డాక్టర్ చంద్రిక అవినాష్ రాష్ట్రస్థాయి ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో గైనకాలజీ విభాగంలో మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గానూ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. డాక్టర్ చంద్రికకు అవార్డు రావడంపై పలువురు వైద్యులు, దేవీబాయి ఆస్పత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...