వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పడాల సురేష్ తన ఆటోలో ప్రయాణించిన మహిళ మరిచిపోయిన అర తులం బంగారం, రూ.1,000 నగదును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు.
ఈ సందర్భంగా జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ను సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యువజన నాయకులు హరీష్, బాలే చందు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

