Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 12:10 PM నిజామాబాద్General
నిజామాబాద్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా - Udayam
జామాబాద్ ఐడీఓసీ హెలిప్యాడ్‌కు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా చేరుకున్నారు. ఆయనకు ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్వాగతం పలికారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కలెక్టర్ వివరించగా, ఎల్‌నినో ప్రభావంపై గవర్నర్ ఆరా తీశారు. క్రాప్ డైవర్సిటీని ప్రోత్సహించాలని సూచించారు.

Comments

G
Loading comments...