Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలో దారుణం

Follow Udayam on Google
raju Sep 07, 2026 4:37 PM నిజామాబాద్General
నిజామాబాద్ నగరంలో దారుణం - Udayam
నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ లో దారుణ ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల అరుంధతి అనే వృద్ధురాలిపై ఆదివారం అర్ధరాత్రి ఓ ఆగంతకుడు దాడి చేశాడు. ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా చొరబడిన నిందితుడు కత్తెరతో చెవులు కోసి ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలు అపహరించుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...