వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్లోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు మిస్సింగ్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడినట్లుగా భావిస్తున్న మహిళ ఫోటోను పోలీసులు విడుదల చేశారు.
ఆ మహిళ చాక్లెట్ ఆశ చూపి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Comments
Loading comments...

