Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌లో 26వ ర్యాంకు.. వైష్ణవికి ఎమ్మెల్యే సన్మానం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 27, 2026 12:50 PM ఆదిలాబాద్General
నీట్‌లో 26వ ర్యాంకు.. వైష్ణవికి ఎమ్మెల్యే సన్మానం - Udayam
నేరడిగొండ మండలంలోని ఇస్పూర్‌కు చెందిన పెల్య గణేష్‌ కుమార్తె వైష్ణవి నీట్‌ (స్టేట్‌)లో 26వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ ఆమె నివాసానికి వెళ్లి సన్మానించి అభినందించారు. చిన్న గ్రామాల నుంచి విద్యలో రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...