Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి గుంటలో మృతదేహం లభ్యం

Follow Udayam on Google
sudheer Aug 26, 2026 9:33 AM కరీంనగర్General
నీటి గుంటలో మృతదేహం లభ్యం - Udayam
కరీంనగర్ జిల్లా కేశవపట్నంలోని గ్రామీణ బ్యాంకు సమీపంలో ఉన్న నీటి గుంటలో శంకర్ (60) అనే వ్యక్తి శవమై తేలాడు. అంబాలాపూర్ గ్రామానికి చెందిన ఇతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Comments

G
Loading comments...