వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్ల లో ఆటో డ్రైవర్ నారాయణ స్వామి, లావణ్య దంపతుల కుమార్తె ఈ, శ్రావణి కి ఈ సంవత్సరం జరిగిన నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆర్ విఎస్ మెడికల్ సైన్సెస్ చిత్తూర్ కాలేజ్ లో ఎం బి బి ఎస్ ఫేస్-1 లో ప్రభుత్వ సీటు పొందింది.
ఈసందర్బంగా సిక్స్ మ్యాన్ కమిటీ సభ్యులు నాగే నాయక్, బీరే వేణుగోపాల్ తదితరులు ఘనంగా పూలమాల, శాలువాలతో సన్మానం చేశారు. ఆమె చదువుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

