వార్తలకు తిరిగి వెళ్లండి
తమ నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
గతంలో అందుబాటులో ఉన్న బోర్లు కూడా ఎండిపోవడంతో తాగునీటి సమస్య మరింత తీవ్రంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

