వార్తలకు తిరిగి వెళ్లండి

కొందుర్గు మండల కేంద్రంలోని చౌరస్తాలో ప్రమాదకరంగా మారిన రహదారి గుంతలను స్థానిక యువకులు అర్ధరాత్రి ఒంటి గంటకు శ్రమదానంతో పూడ్చివేశారు. వాహనదారులు, ప్రజల భద్రత కోసం ఈ కార్యక్రమం చేపట్టారు.
లింగం, కావలి శరత్కుమార్, నందు, శివకుమార్, దాసరి శ్రీకాంత్ పాల్గొని రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డును బాగుచేశారు. వారి సేవాతత్పరతను స్థానికులు అభినందించారు.
Comments
Loading comments...

