వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో తమలో కరుప్పసామి ఉన్నాడని నమ్మి ఓ దంపతులు నాలుగు రోజులుగా నగ్నంగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.
గ్రామస్థులు వారిని నిలదీసి చేతులు, కాళ్లు కట్టేసి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Comments
Loading comments...

