Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతతో కొత్త వ్యూహం. సోషల్ మీడియాలో బీజేపీ ఫోకస్

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Jul 31, 2026 11:25 AM అల్ ఇండియా జాతీయ
యువతతో కొత్త వ్యూహం. సోషల్ మీడియాలో బీజేపీ ఫోకస్ - Udayam Digital
నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటన తర్వాత యువతతో మరింత సమర్థంగా కమ్యూనికేట్‌ చేసేందుకు బీజేపీ కొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌, రెడిట్‌ వంటి వేదికల్లో యువతతో ప్రత్యక్ష సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు యువతతో కూడిన ప్రత్యేక సోషల్‌ మీడియా బృందాలను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...