వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త స్మార్ట్ఫోన్ల కోసం ఎదురుచూసేవారికి ఆగస్టులో పలు ఆకర్షణీయమైన మోడల్స్ మార్కెట్లోకి రానున్నాయి. గూగుల్ సంస్థ 'పిక్సెల్ 11 సిరీస్' ఫోన్లను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
అలాగే వివో తన 'వివో ఎస్2' ఫోన్ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారీ 7000ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. వీటితో పాటు షావోమీ, పోకో బ్రాండ్ల నుంచి కూడా కొత్త మొబైల్స్ రానున్నాయి.
Comments
Loading comments...
