వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ పరిధిలోని 15 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను, ఆయా ప్రాంతాలకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నివాసం లేని పాత లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేసి, అర్హులకు ఇవ్వనున్నారు.
అదనంగా, కాలనీల్లో మినీ రైతుబజార్లు, దుకాణ సముదాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. వీటి ద్వారా ఉచిత బియ్యం కూడా అందించనున్నారు. మేడ్చల్లో నిర్మాణాలను నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
Comments
Loading comments...

