వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పన్నుల సవరణ బిల్లులో యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. నిర్దిష్ట డిజిటల్ చెల్లింపులకు మాత్రమే జీరో ఎండీఆర్ కొనసాగించేలా ప్రభుత్వానికి అధికారం ఇవ్వనుంది.
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి 2040-41 వరకు పన్ను రాయితీలు, డేటా సెంటర్లు, రియల్ ఎస్టేట్ ట్రస్టులకు సంబంధించిన నిబంధనల్లోనూ మార్పులు ప్రతిపాదించింది.
Comments
Loading comments...
