వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రం 3 కిమీ కంటే ఎక్కువ దూరంలో ఉంటే కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఇటువంటి సమస్యలు ఉంటే లిఖితపూర్వకంగా తమకు తెలియజేయాలని కోరారు.
ఓటర్లకు ఎన్నికల కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు. జిల్లాలో 42 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయని, ప్రస్తుతం 186 పంచాయతీలు ఉన్నాయని తెలిపారు.
Comments
Loading comments...

