వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో నూతన పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి ఈనెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి తెలిపారు. అర్హులు స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పింఛన్ల మంజూరు విషయంలో ఎలాంటి మధ్యవర్తులు, దళారులను నమ్మవద్దని తెలిపారు. కేవలం స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందిని మాత్రమే సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

